షాకుల మీద షాకులిస్తూ పిచ్చి కుదురుస్తున్నారో పిచ్చి పట్టిస్తున్నారో తెలీడం లేదు. అసలు ప్రజలకు రియాక్ట్ అయ్యే టైమ్ కూడా ఇవ్వట్లేదు. మళ్ళీ ఓదార్పు అవసరం తప్పకుండా ఉంటుంది రాజ్యప్రజలకు.
పేరు చెప్పాల్సిన పని లేదు. "అందరం పిచ్చోళ్ళమే" అనే పేరు మార్చుకోగలిగే ఒక రాజ్యం గురించి ఈ సంతాప ప్రకటన.
😦🥺🙏😑
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి