గగన గంగా వాహిని
తొలి సింగారపు రశ్మితోనరుణమై తూర్పెల్ల వెల్గొందగా
పలు జీవమ్ములు కర్మనిష్ఠతపమున్ ప్రారంభముంజేయగా
నిల చక్రమ్మిది నిత్యయానమును తానివ్వారు సాగింపగా
నల దివ్యాత్ములు నెవ్వరేర్పరచిరో, యాశ్చర్యమెప్పొద్దునన్.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి