మనుషుల జనాభా తగ్గించే చర్యలు తీసుకు చావలేరు గానీ జంతువుల మీద ప్రతాపమా ఈ ప్రభుత్వాలకు? ఒక పక్క ఈ జంతుజాతి అంతరించి పోతోంది, ఆ జంతుజాతి అంతరించిపోతోందని అభయారణ్యాలు పెట్టినా పెద్ద లాభం లేకుండా పోతుంటే ఏమిటిది? అంత చిన్న కరోనా జీవికి భయపడి మాస్క్ లు పెట్టుకు, ఇంట్లో ఉండి బ్రతకాలనుకుంటున్నామే! కోతుల నుంచి రక్షణకు ఏదో ఆలోచించాలి గానీ అన్నిటినీ చంపడమేంటి? భూమికి పట్టిన పెద్ద దరిద్రం మనిషే.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి